షాడో సర్పంచ్ పై చర్యలు తీసుకొండి

అనకాపల్లి :   అనకాపల్లి మండలం బావులు వాడ గ్రామంలో సర్పంచ్ మజ్జి లక్ష్మి కుమారుడు సచివాలయ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా అంతా తనై

Read more

గుట్టు చప్పుడు కాకుండా టి వెంకుపాలెం లో డంపింగ్ యార్డ్ కి సన్నాహాలు దొంగచాటుగా స్దల పరిశీలన చేసిన అనకాపల్లి జోనల్ కమీషనర్

అనకాపల్లి  :     అనకాపల్లి జివిఎంసి కార్యాలయానికి డంపింగ్ యార్డ్ పెద్ద సమస్యగా తయారైంది. అనకాపల్లి పట్టణంలో డంపింగ్ యార్డు కు అనువైన స్దలం లేకపోవడంతో

Read more

జగనన్న పథకాలతోబాగుపడ్డ జీవితాలు : రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్

అనకాపల్లి, జూలై 7: జగనన్న ప్రవేశపెట్టిన పథకాలతోపేదల జీవితాలు బాగుపడ్డాయని. ఒకప్పుడు గ్రామాలలోకి వెళ్లే ప్రజాప్రతినిధుల వద్ద గ్రామస్తులు సమస్యలను యాకరువు పెట్టుకునే వారని, అయితే ఇప్పుడు

Read more

పేదల క్షేమం కోసమే జగనన్న సంక్షేమ : రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్

అనకాపల్లి, జూలై 6: పేద ప్రజల క్షేమాన్ని కాంక్షించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్

Read more

జాబితా తయారైనా … ట్రస్టు బోర్డుల నియామకంలో జాప్యం తగదు : కాండ్రేగుల వెంకట రమణ

అనకాపల్లి : అనకాపల్లి పట్టణంలోని వివిధ దేవాలయాలకు ట్రస్టుబోర్డు సభ్యుల ఎంపిక పూర్తైనా దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు ప్రకటించకుండా ఉద్దేశపూర్వకంగా తీవ్ర జాప్యం చేస్తు న్నారని

Read more

ఏసీబీ వలలో అవినీతి చేప : రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రాజాం మండల సర్వేయర్ ఖాళీ స్థలం సర్వే నిమిత్తం 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేసిన సర్వేయర్ పదివేల రూపాయలు అడ్వాన్స్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మండల సర్వేయర్ అవినీతి అధికారులపై 14400 ప్రజలు ఫిర్యాదు చేయాలి : ఏసీబీ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి

విజయనగరం : అవినీతి నిరోధక శాఖ ప్రజల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన 14400 నెంబర్ ను ప్రతిఒక్కరు వినియోగించుకోవాలని ఏసీబీ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు.

Read more

దేవాదాయ ధర్మాదాయ ఆస్తుల జాబితా ఇవ్వండి రాష్ట్ర సమాచార కమిషన్‌ ఆదేశాలు

అనకాపల్లి : కోరిన సమాచారాన్ని దరఖాస్తుదారునికి వారం రోజుల్లోగా అందజేయాలని అనకాపల్లి జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారి ఎస్‌.రాజారావును రాష్ట్ర సమాచార కమిషన్‌ ఆదేశించింది. కేసు

Read more

రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో నిలిచిపోయిన క్రయ విక్రయాల రిజిష్టేషన్లు

అనకాపల్లి  :     రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో రిజిష్టేషన్లు నిలిచిపోయాయి. దీంతో క్రయ విక్రయాలు కోసం వచ్చిన కచ్చీ

Read more

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా 75 రూపాయల నాణెం విడుదల

న్యూ ఢిల్లీ : మే 26   దేశంలో రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణ అనంతరం కొత్తగా 75 రూపాయల నాణెం విడుదల చేయనున్నారు. కొత్త

Read more

దర్జాగా పక్క రైతు భూముల తాకట్టు తగరంపుడి లో పక్కా దగా వైసీపీ సర్పంచ్ దీ అదే దొంగ దారి

అనకాపల్లి  :       భూముల రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్ లకు సంబంధించిన అక్రమాలకు అంతు లేకుండా పోతోంది.అక్రమాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం తగిన చర్యలు

Read more