ఉద్యోగుల ఆశలను మట్టిలో కలిపిన తెలంగాణ తొలి పీఆర్సీ నివేదిక

(జి. సాయి ప్రసాద్, హైదరాబాద్) తెలంగాణ తొలి వేతన సవరణ కమిషన్​ నివేదిక ఉద్యోగుల ఆశలను మట్టిలో కలిపింది. ఉద్యోగులు ఫిట్ మెంట్ ను 63 శాతం

Read more

కేటీఆర్ మంత్రివ‌ర్గంలో వారికే కీల‌క ప‌ద‌వులు

(జి. సాయి ప్రసాద్, హైదరాబాద్) తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో రాష్ట్ర వ్మంత్రి వర్గం కూడా మొత్తం ప్రక్షాళన అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Read more

యువత క్రీడలతో గుర్తింపు తీసుకురావాలి

ఏయూ ఏసీ ప్రసాదరెడ్డి విశాఖ‌ప‌ట్నం : యువత క్రీడల్లో రాణిస్తూ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురావాలని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. ఆన్‌లైన్‌లో

Read more

ఇండియన్ వెటరన్ స్టేట్ కోఆర్డినేటర్ గా అగ్గాల..

ఢిల్లీ కేంద్రం గా ఏర్పడిన ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ గా పనిచేస్తున్న మాజీ సైనికుల ఆర్గనైజేషన్ ప్రస్తుత విశాఖ పట్నం జిల్లా అధ్యక్షులు అగ్గాల హనుమంతరావు ని

Read more

భూ స‌మ‌స్య‌ల‌కు సెటిల్‌మెంట్‌

జ‌న‌వ‌రిలో రీస‌ర్వే 3 కోట్ల 31 లక్ష‌ల ఎక‌రాల రీస‌ర్వే‌ భూ య‌జ‌మానుల‌కు స‌మ్ర‌గ యాజ‌మాన్య హ‌క్కులు కల్పించడ‌మే ధ్యేయం వ్య‌వ‌సాయ భూములు కొల‌త‌లు తీసి లెక్క‌లు

Read more

ఆరోగ్య‌శ్రీ గొప్ప ప‌థ‌కం

విశాఖపట్నం: పథకాలు అన్నింటిలోకి గొప్ప పథకం ఆరోగ్యశ్రీ పథకం అని నిరుపేదలకు, నిస్సహాయులకు ప్రభుత్వమే ఉచిత వైద్యం చేయించి మరో జన్మ నిచ్చే కార్యక్రమం వైయస్సార్ ఆరోగ్యశ్రీ

Read more

నాణ్యమైన నాణేనికి  అటూ..ఇటూ..!

నాణేనికి రెండు వైపులుంటాయి.బొమ్మ-బొరుసు.నాణేనికే కాదు మనిషికీ రెండు వైపులుంటాయి.బయటి మనిషి. లోపలి మనిషి.అందరం ఒక వైపే చూస్తాం.అది సరిపోదు. రెండో వైపు ఏముందో చూస్తేనే  మనిషైనా నాణెమైనా

Read more

మన బెల్లం బంగారం కావాలంటే

విదేశాల‌కు బెల్లం ఎగుమతిపై తెలుగు రాష్ట్రాలు దృష్టి సారించడం లేదు. దేశంలో రెండవ అతిపెద్ద బెల్లం మార్కెట్‌గా పేరొందిన అనకాపల్లి (విశాఖజిల్లా)తో పాటు చిత్తూరు, నిజామాబాద్‌, కామారెడ్డి

Read more

రాష్ట్రంలో పర్యాటక రంగానికి మహర్దశ

విశాఖపట్నం:రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తు న్నదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్

Read more