సదస్సులు డొల్ల రెవెన్యూ మిథ్య ప్రచారం ఆర్భాటమే పని సున్న

( వీ డ్రీమ్స్ విలేకరి- అనకాపల్లి కలెక్టరేట్) కూటమి ప్రభుత్వం రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు దీక్ష బూనిందని ముఖ్యమంత్రి, మంత్రులు పదేపదే చెప్తున్నారు.కలెక్టర్లు ప్రతి సోమవారం రెవెన్యూ సమస్యలే కాదు అన్ని సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికార యంత్రాంగానికి నూరిపోస్తుంటారు.మీడియా చేతులు…

32వ వార్డులో మౌలిక సదుపాయాలు కల్పించాలి– డాక్టర్ కందుల నాగరాజు

వీ డ్రీమ్స్ విశాఖపట్నం జివిఎంసి 32వ వార్డులో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలనివిశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు,32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు జివిఎంసి అధికారులను కోరారు.గురువారం ఉదయంజివిఎంసి ఏఈ శివ తేజశ్విని తో కలిసి డాక్టర్…

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం లో   పాల్గొన్న టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు

వీ డ్రీమ్స్ ఆదోని ఆదోని నియోజవర్గంలో టిడిపి ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో పెద్ద తుంబలం గ్రామం, లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ…

రెవెన్యూ సదస్సు లో పాల్గొన్న రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర

వీ డ్రీమ్స్ అనకాపల్లి అనకాపల్లి మండలం మామిడిపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, పాల్గొన్నారు ఈ సందర్భంగా మల్ల సురేంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వం సృష్టించిన భూసమస్యల…

అనకాపల్లి లో సిఐడి అధికారులు

వీ డ్రీమ్స్, అనకాపల్లి గత ప్రభుత్వం హయాంలో జరిగిన ల్యాండ్ ఫుల్లింగ్ అవకతవకలు పై వచ్చిన ఫిర్యాదులు పై సిఐడి అధికారులు గత వారం రోజులు గా విచారణ చేపట్టారు. దీనిలో భాగంగా అనకాపల్లి తహసీల్దారు కార్యాలయం లో ఉన్న ల్యాండ్…

ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

వీ డ్రీమ్స్ న్యూఢిల్లీ త్వరలోనే ఆగస్టు 15 రానున్న నేపథ్యంలో దీని గురించి మోదీ ప్రస్తావించారు. గత కొన్నేళ్లుగా దేశంలో ప్రతి ఒక్కరిలోనూ దేశ పెరుగుతోందన్నారు. గతేడాది మాదిరిగానే ఈ సంవత్సవరం ఆగస్టు 15 కూడా ఘనంగా నిర్వహించాలని దేశ ప్రజలకు…

నేడు స్కూల్స్ సెలవు

వీ డ్రీమ్స్ అనకాపల్లి జిల్లాలో వర్షాలు కురుస్తున్న దృష్ట్యా జిల్లాలో గల అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు ఈరోజు సెలవుదినంగా ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో వర్షాలు బాగా కురుస్తున్న దృష్ట్యా అన్ని…

అనీశాకి చిక్కిన అవినీతి చేపలు

వీ డ్రీమ్స్ కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ మేనేజర్ ఆర్.వెంకటేశ్వర్ రావు, క్యాషియర్ ఎస్. కుమారస్వామిలను ₹లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా భాదితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వలపన్ని అనిశా అధికారులు పట్టుకున్నారు.వీరు 2018-24 కాలంలో వరి సేకరణ…

సామాజిక సేవ లో గోల్డ్ వాసు సేవ అమోఘం : మళ్ళ సురేంద్ర

వీ డ్రీమ్స్ అనకాపల్లి అనకాపల్లి పట్టణం ఇటీవలే గాంధీనగర్ కు చెందిన డాన్స్ ఈవెంట్ ఆర్గనైజర్ ఫరీద్ యాక్సిడెంట్ కు గురై కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ, పిల్లలు చదువుకు కూడా ఇబ్బందులు ఉన్నాయని తెలిసి మల్ల రాం బుజ్జి…

ఏపీ గ్రూప్-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా

వీ డ్రీమ్స్ అమరావతి ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌.. తాజాగా ఏపీపీఎస్సీ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మెయిన్స్‌ పరీక్షను వాయిదా వేస్తూ ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌.. ఈనెల 28న జరగాల్సిన మెయిన్స్‌ పరీక్షను వాయిదా వేస్తూ…