రేపు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న కేసీఆర్

కరీంనగర్ కదనభేరి సభకు బిఆర్ఎస్ సిద్దమవుతోంది. ఈ సభతోనే గులాబీ బాస్ కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లో పలు కార్యక్రమాలు చేస్తూ జన సమీకరణకి ప్రణాళికలు చేస్తున్నారు బిఆర్ఎస్ నేతలు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *