అనారోగ్యంతో బాధ పడుతున్న గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ తల్లిని పరామర్శించిన మాజీ మంత్రి నరసింహం

వీ డ్రీమ్స్ పాయకరావుపేట

అనారోగ్యంతో బాధపడుతున్న జిల్లా గ్రంధాలయ మాజీ‌ చైర్మన్ తోట నగేష్ తల్లి ని మాజీ మంత్రి తోట నరసింహం మంగళవారం పరామర్షించారు.ఈ సందర్భంగా నగేష్ ని తల్లి‌ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *